Friday, April 26, 2024

లిక్కర్ స్కామ్ లో వైసీపీ ప్రమేయం లేదు.. అంబటి

లిక్కర్ స్కామ్ లో వైసీపీ ప్రమేయం లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. వ్యక్తుల వ్యక్తిగత ప్రమేయాలుంటే విచారణలో తేలుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర బహిరంగ సభ పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఘర్షణలు జరిగేలా కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో బహిరంగ సభ నిషేధమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement