Monday, April 29, 2024

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో వీర‌సింహ‌రెడ్డి

వీరసింహ‌రెడ్డి ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది.ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను డిస్నీప్లస్ హాట్ స్టార్ సంస్థ రూ.14 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిందీ చిత్రం.ఈ మూవీలో బాల‌కృష్ణ న‌టించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మించారు. శ్రుతి హాసన్ బాలయ్య సరసన ఆడిపాడింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్ కీలక పాత్రల్లో మెప్పించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతం అందించారు. ఈనెలోనే ఓటీటీలోకి వస్తుందని, ఫిబ్రవరి 23 సాయంత్రం 6 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement