Monday, April 29, 2024

Hanuman: కేంద్ర‌మంత్రిని క‌లిసిన హ‌నుమాన్ హిరో.. తేజ స‌జ్జ‌ను అభినందించిన కిష‌న్‌రెడ్డి

ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో హనుమాన్ హీరో తేజ సజ్జ కలిశారు. ఈ సంద‌ర్భంగా తేజ సజ్జను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు.

అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి 5.రూ విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. దేశ వ్యాప్తంగా సన్సెషన్ సృష్టించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement