Friday, May 17, 2024

U19 WC Finals | పోరాడుతున్న భారత కుర్రాళ్లు.. 25 ఓవర్లకు 6 వికెట్లు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. కాగా, ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ చేస్తోంది. 254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 26 ఓవర్లలో 93 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. 28 ఓవర్లకు 100 పరుగులు చేశారు. ఇక ప్రస్తుతం ఓపెనర్ ఆదర్శ్ సింగ్ ( 47 ) , ఏడవ వికెట్‌గా వచ్చిన మురుగన్ అభిషేక్ ( 10 ) క్రీజులో ఉన్నారు.

ఆసీస్ బౌల‌ర్ల‌లో మహ్లీ బార్డ్‌మాన్, రాఫెల్ మాక్‌మిలన్ రెండు వికెట్లు తీయ‌గా.. కల్లమ్ విడ్లర్, చార్లీ ఆండర్సన్ చ‌రో వికెట్ ద‌క్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement