Monday, May 6, 2024

ఫోటో షూట్ కోసం వెళ్లి.. చెక్ డ్యాంలో ఇద్దరు మృతి

ఫోటో షూట్ కోసం వెళ్లి వెళ్లి చెక్ డ్యాంలో పడి ఇద్దరు చనిపోయిన విషాధ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో విషాద ఘటన జరిగింది. ఫోటో షూట్ కోసం ఇద్దరు యువకులు గండిచెరువు చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడ ఫోటోషూట్ చేసేందుకని వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు మృతిచెందారు. చ‌నిపోయిన వారిని స‌న‌త్ న‌గ‌ర్ కు చెందిన సుధాక‌ర్, హ‌రీశ్ గా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement