Tuesday, April 30, 2024

చెక్ డ్యాంలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

పెద్దపెల్లి : చెక్ డాంలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లిలో చోటు చేసుకుంది. బుధవారం జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన కావ్య(13) నిత్య(14)లు బంధువుల ఇంటికి రచన సందర్భంలో చెక్ డ్యాం వద్దకు ఈతకు వెళ్ల‌గా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. పోలీసులు మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement