Thursday, May 2, 2024

TS – లాస్య కుటుంబానికి కెసిఆర్ ప‌రామ‌ర్శ‌…

సికింద్రాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ వెంట హరీశ్‌రావు, తలసాని తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement