Sunday, May 5, 2024

27న టీఎస్‌ ఐసెట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 27, 28వ తేదీల్లో నాలుగు సెషన్‌లలో టీఎస్‌ ఐసెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొ.కె.రాజిరెడ్డి తెలిపారు. మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 75,958 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్థులు పరీక్ష ప్రారంభంఆనికి గంటన్నర ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మొదటి సెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement