Monday, April 29, 2024

TS | 22 నుంచి కేసీఆర్ బ‌స్సు యాత్ర… షెడ్యూల్ ఖ‌రారు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు ఈ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ బ‌స్సు యాత్రతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపనున్నారు. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement