Sunday, May 5, 2024

Vijay Diwas దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు..

ఇవాళ దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధం లో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఆ విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్‌ 16న విజయ్‌ దివస్‌స‌ ను నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ , రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి అజయ్ భట్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement