Saturday, July 27, 2024

Tributes – జాతిపిత మహాత్మా గాంధీకి రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖుల ఘన నివాళి

దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రదాని మోడీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గాంధీ సమాధి దగ్గర నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement