Thursday, May 2, 2024

Breaking | పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఎఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా గోపి, నల్గొండ కలెక్టర్ గా కర్ణన్, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా ప్రియాంక, అడిషనల్ కలెక్టర్ గా వెంకటేష్ దోత్రే, కొమరం భీం అదనపు కలెక్టర్గా హేమంతా కేశవ్ పాటిల్ , జిల్లా అదనపు కలెక్టర్గా అరుణ శ్రీ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement