Sunday, May 5, 2024

Breaking | రామగుండం కమిషనరేట్ పరిధిలో డీఎస్పీల బదిలీ..

రామగుండం, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ టౌన్ డీఎస్పీగా పని చేస్తున్న తులా శ్రీనివాసరావును గోదావరిఖని ఏసీపీగా, జైపూర్ ఏసీపీగా పనిచేస్తున్న గోపతి నరేందర్ ను కరీంనగర్ కు, రామగుండం ఎస్​బీ ఏసీపీగా పనిచేస్తున్న బాలుసాని మోహన్ ను జైపూర్ ఏసీపీగా, గోదావరిఖని ఏసీపీగా ఉన్న గిరిప్రసాద్ ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement