Friday, May 3, 2024

Big Breaking | తెలంగాణలో 16 మంది డీఎస్పీల బదిలీ.. ఎవరెవరు ఎక్కడెక్కడికి అంటే..

తెలంగాణలో ఇవ్వాల (మంగళవారం) 16మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఇందులో చాలామంది డీఎస్పీలకు ఏసీపీ స్థాయి హోదా దక్కింది. మహబుబాబాద్​ డీఎస్పీ పి. సదయ్యకు బెల్లంపల్లి ఏసీపీగా, రాచకొండలో ఏసీపీగా ఉన్న ఎస్​వీ హరికృష్ణను ఎల్​బీ నగర్​ ఏసీపీగా, సైబర్​క్రైమ్స్​లో ఏసీపీగా ఉన్న ఎం. కిరణ్​కుమార్​ని నిజమాబాద్​ టౌన్​ ఏసీపీగా బదిలీ చేశారు. మిగతా అధికారుల బదిలీల వివరాలు దిగువన ఇస్తున్నాం పరిశీలించగలరు..

Advertisement

తాజా వార్తలు

Advertisement