Saturday, September 21, 2024

తైవాన్​లో రైలు ప్రమాదం.. 36మంది దుర్మరణం!

తూర్పు తైవాన్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. టోరోకో జార్జ్‌ ప్రాంతంలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 72 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9గంటలకు జరిగింది. రైలులో 350మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement