Monday, April 29, 2024

Breking: త‌మినాడులో విషాధం… భ‌వ‌నం కూలి ఆరుగురు మృతి

త‌మినాడులో తీవ్ర విషాధం నెల‌కొంది. నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలి ఆరుగురు మృతి చెందిన ఘ‌ట‌న ఊటీలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement