Tuesday, May 7, 2024

Breaking: ఉత్తరాఖండ్ లో విషాదం.. విద్యుత్ షాక్ తో 10మంది దుర్మరణం..

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి పది మంది దుర్మరణం చెందారు. చమోలి డ్యామ్ దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడిన సందర్భంలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 10మంది మరణించగా, మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈదుర్ఘటన పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆయన ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement