Sunday, May 5, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న -ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

శ్రీవారిని ద‌ర్శించుకున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వైకుంఠం దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆయ‌న‌కి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement