Thursday, April 25, 2024

స్వామివారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్సీలు ..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలుగా రెండవ సారి ఏకగ్రీవంగా గెలిచిన అనంతరం నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శంభీపూర్ రాజు , పట్నం మహేందర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానందతో పాటు పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాలరెడ్డి , దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ , ప్రేమ్ కుమార్ లు స్వామి వారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement