Sunday, May 5, 2024

క‌ల్తీ మ‌ద్యం తాగి ముగ్గురు మృతి..

బీహార్‌లో గత కొన్నేండ్లుగా సంపూర్ణ మద్య నిషేధం కొన‌సాగుతుండ‌డంతో క‌ల్తీ మ‌ద్యం ఏరులై పారుతుంది. తాజాగా సరాన్‌ జిల్లా ఛాప్రా ఏరియాలో క‌ల్తీ మ‌ద్యం సేవించి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. కొంత మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైనట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement