Friday, May 3, 2024

Big Breaking: ఖమ్మం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తల్లితో పాటు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వారు లక్ష్మీ, కృష్ణారావు, సుహాషిణిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement