Monday, May 6, 2024

శ్రీదేవి లాస్ట్ ఫొటో ఇదేన‌ట‌

దుబాయ్ లోని రిలేటీవ్స్ వివాహానికి వెళ్లిన న‌టి శ్రీదేవి అక్క‌డే క‌న్నుమూశారు. కాగా ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్బ్ లో అనుమానాస్పదంగా మరణించారు. శ్రీదేవి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి. పెళ్లి జరిగింది 2018 ఫిబ్రవరి 20 తేదీ అయితే ఆమె 24 వరకు దుబాయ్‌లోనే ఎందుకు ఉన్నారు? మిగిలిన అందరు స్వస్థలాలకు వెళ్లినా, చివరకు బోనీకపూర్‌ కూడా ముంబై వెళ్లినా కూడా ఆమె దుబాయ్‌లోనే ఎందుకున్నారు? ఇక దుబాయ్‌ పోలీసులు చెప్పినట్లు ఆమె మద్యం సేవించి ఉందని చెబుతున్నారు. శ్రీదేవి జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను పుస్తక రూపంలో తెస్తున్నారు. ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ రాబోతోంది. అయితే దుబాయ్ లోని ఓ వివాహానికి వెళ్లిన ఆమె విగత జీవిగా మారారు. ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్బులో అనుమానాస్పదంగా మరణించారు. శ్రీదేవి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్ర‌వ‌రి 24న ఆమె వర్థంతి సందర్భంగా శ్రీదేవి భర్త బోని కపూర్ శ్రీదేవి చివరి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లాస్ట్ ఫోటో అంటూ బంధువులతో శ్రీ దేవి కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement