Tuesday, May 7, 2024

మొబైల్ లోన్ యాప్ కేసులో ఈడీ దూకుడు

మొబైల్ లోన్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. పలు కంపెనీలకు చెందిన నగదును ఈడీ అటాచ్ చేసింది. ఫింటెక్ కంపెనీలకు చెందిన నిర్వాహకుల ఖాతాలోని రూ.6.18కోట్లు అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కింద కేసు ఈడీ దర్యాప్తు చేపట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement