Sunday, April 28, 2024

Breaking: తెలంగాణలో టీచర్ల బదిలీలపై మళ్లీ హైకోర్టు స్టే

తెలంగాణలో టీచర్ల బదిలీలపై తెలంగాణ హైకోర్టు మళ్లీ స్టే విధించింది. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలను ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్‌మోషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement