Friday, April 26, 2024

ఈటెల పాదయాత్ర@23 రోజులు 273 కిలో మీటర్లు

మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి ప్రారంభిస్తున్నారు.  బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి….  శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు.  

రేపు సాయంత్రం అంబ‌ల గ్రామంలో బ‌స చేయనున్నారు.   మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement