Sunday, May 19, 2024

డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు ప్రదీప్ (35), సోమరాజుల హనుమ (33) గా గుర్తించారు. బైక్ స్పీడ్ గా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement