Sunday, April 28, 2024

NIA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తెలంగాణ,ఏపీ యువ‌కులు

ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌ ఉన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ ఉన్నారు. వీరి ఫొటోలతో కూడిన వివరాలను ‘ఎన్ఐఏ ఇండియా’ ట్విటర్ ఖాతాలో అధికారులు పోస్టు చేశారు. దీనికితోడు వారికోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement