Sunday, May 5, 2024

Breaking: మునుగోడు బరిలో టీ టీడీపీ..?

తెలంగాణ టీడీపీ తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టనుంది. మునుగోడు టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారయ్యే అవకాశముంది. రేపు అధికారికంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. కొంత మంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement