Saturday, May 4, 2024

మంత్రి పువ్వాడకు స్వామి వారి తలంబ్రాలు అందజేసిన ఆలయ ఈవో

శ్రీరామ నవమి పురస్కరించుకుని గత నెల 30వ తేదీన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ వైభ‌వంగా జ‌రిగింది. స్వామి వారి ముత్యాల తలంబ్రాలను భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి బుధ‌వారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అక్షింతలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement