Friday, April 26, 2024

దంప‌తుల అనుమానాస్ప‌ద మృతి..

దంప‌తులు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన ఘ‌ట‌న న‌గ‌రంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మ‌జీద్ పూర్ లో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తున్న దంపతులు ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement