Saturday, May 4, 2024

జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ప్రారంభం …

వార‌ణాసి – భారీ భద్రత మధ్య జ్ఞానవాపి మసీదులో శుక్రవారం సర్వే ప్రారంభం అయింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల‌తో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే ప‌నులు ఆరంభించింది. కట్టుదిట్టమైన భద్రతతో సాగుతున్న సర్వే ప్రక్రియలో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు సర్వేను బహిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement