Friday, May 17, 2024

ఉత్త‌ర‌ఖండ్ లో విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు – 12 మంది గ‌ల్లంతు

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మందాకిని నదిలో మూడు దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన తర్వాత 12 మందికి పైగా దుకాణదారులు కనిపించకుండా పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి.

గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన సంఘటన తర్వాత బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మార్గంలో రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement