Sunday, May 5, 2024

Breaking: ఉజ్వల గ్యాస్ సిలిండర్ పై రాయితీ రూ.300కు పెంపు

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ రాయితీని రూ.300 పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement