Friday, May 17, 2024

IPL | స్టోయినిస్​ వీరబాదుడు.. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్లో భాగంగా ఇవ్వాల రాత్రి ముంబై, ల‌క్నో జట్లు మధ్య మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై. కాగా, మెద‌ట‌ బ్యాటింగ్ కు దిగాన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 ప‌రుగులు చేసింది. దీంతో ముంబై ముందు 178 ప‌రుగుల టార్గెట్​ ని సెట్ చేయ‌గ‌లిగింది. లక్నో టీమ్ లో అత్య‌ధికంగా కృనాల్ పాండ్యా 49, మార్కస్ స్టోయినిస్ 89 ప‌రుగులు చేశారు. మిగిలిన వారు ఎవ్వ‌రూ అంత‌గా మెప్పించ‌లేక‌పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement