Sunday, May 12, 2024

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు..ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 58,136కు చేరుకుంది. నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 17,345 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), ఏసియన్ పెయింట్స్ (2.18%), ఎన్టీపీసీ (1.85%), మారుతి (1.81%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.60%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టెక్ మహీంద్రా (-1.63%), హెచ్డీఎఫ్సీ (-1.30%), ఎల్ అండ్ టీ (-1.20%), టాటా స్టీల్ (-1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.13%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement