Thursday, May 2, 2024

Sensex – లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

ముంబై – స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతోనే మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 239.03 పాయింట్ల లాభంతో 66,828.96 వద్ద, నిఫ్టీ 76.05 పాయింట్ల లాభంతో 19,787.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి…

ప్రస్తుతం వెల్లడైన సమాచారం ప్రకారం లాభాల బాటలో ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటివి ఉన్నాయి. ఇక ఓఎన్‌జీసి, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టార్లు ఈ రోజు మంచి లాభాలను పొందగలిగాయి. ఆటో మొబైల్ సెక్టార్లు నష్టాలు చవి చూశాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement