Sunday, April 28, 2024

బ్రేకింగ్ -కరోనాపై మోడీ ప్రసంగం

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ రాత్రి 8.45కు మాట్లాడనున్నారు. దేశంలో కరోనా కేసులు గణనీయంగా
పెరుగుతున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి మోదీ ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ను వేగంగా అందించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మోదీ ఇవాళ సమీక్షించారు. దీంతో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement