Tuesday, April 30, 2024

సోనియా గాంధీకి అస్వస్థత… గంగారామ్‌ ఆస్పత్రికి తరలింపు

న్యూ ఢిల్లీ -:కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తరలించారు..సోనియాకు జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స కొనసాగుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement