Monday, April 29, 2024

లూథియానాలో గ్యాస్ లీక్… ఆరుగురు మరణం

చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఆదివారంనాడు ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది..గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement