Monday, April 29, 2024

Breaking: శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు.. టచ్ లో 20మంది ఎమ్మెల్యేలు..

శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఇప్పటికి కూడా పటిష్టంగా ఉందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగొచ్చారన్నారు. పార్టీ విడిచివెళ్లిన వారిపై అతి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement