Sunday, April 28, 2024

Shirdi | సాయి స‌న్నిధిలో శివ‌సేన నేత‌లు.. ఘాట్ నుంచి స‌ముద్రంలోకి నీటి విడుద‌ల‌

షిరిడీ (ప్రభ న్యూస్): షిరిడీ శివ‌సేన నేత క‌మ‌లాక‌ర్ పాటిల్ ఇవ్వాల (సోమ‌వారం) ఎంపీ స‌దాశివ్ లోఖ్‌డేతో క‌లిసి సాయిబాబాని ద‌ర్శించుకున్నారు. మ‌ధ్యాహ్నం హార‌తి సంద‌ర్భంగా బాబా స‌న్నిధిలో గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆల‌య అధికారులు స‌త్క‌రించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. కాగా, షిరిడీలోని తూర్పు ఏరియా నుంచి ప‌డ‌మ‌ర వైపున‌కు ప్ర‌వ‌హించే ఘాట్ వ‌ద్ద నీటిని స‌ముద్రంలోకి మ‌ళ్లించే కార్య‌క్ర‌మంలో వారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement