Thursday, May 2, 2024

యాదాద్రిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి

యాదాద్రి శ్రీల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారిని విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్త‌రాధికారి స్వాత్మా నందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ద‌ర్శించుకున్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి స్వామికి ఆల‌య అర్చ‌కులు, ఈవో గీత పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. గుడిలోకి స్వామి వారికి స్వ‌రూపానందేంద్ర స్వామి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నానంత‌రం స్వామి వారికి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానాల‌య నిర్మాణాల‌ను ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement