Saturday, May 4, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. వధువు, వరుడు సహా ఐదుగురు మృతి

రోడ్డుప్రమాదంలో వధువు, వరుడు సహా ఐదుగురు దుర్మరణం చెందిన విషాద ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లి బృందం కారును లారీ ఢీకొట్టింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని చంపా జిల్లాలో ఈ ఘోర రోడ్డుప్రమాద ఘటన జరిగింది. శివనారాయణ్ టౌన్ నుంచి బలోడాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement