Saturday, May 4, 2024

సికింద్రాబాద్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం : ప‌వ‌న్ క‌ల్యాణ్

సికింద్రాబాద్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమ‌ని జన‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. సికింద్రాబాద్ లో అగ్నిప‌థ్ నిర‌స‌న పై ఆయ‌న స్పందించారు. కాల్పుల్లో మృతిచెందిన యువ‌కుడి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement