Wednesday, May 1, 2024

Big Breaking | తమిళనాడులో స్కూల్​ వ్యాన్​కు యాక్సిడెంట్​.. అయిదుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్​ వ్యాన్​ని కారు ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్​ జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే అయిదుగురు చనిపోయారు. మరో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్​గా ఉంది. దీంతో వారిని సమీపంలోని తెంకాశీ హాస్పిటల్​కి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement