Wednesday, May 15, 2024

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌కు ఎస్బీఐ కోఠి ఉద్యోగుల విరాళం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోఠి బ్రాంచి ఉద్యోగులు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌డే ఫండ్‌కు రూ.17లక్షల12వేల200 రూపాయలు విరాళమిచ్చారు. ఈ మేరకు ఎస్బీఐ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ జింగ్రాన్‌ చెక్కును ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌ చైర్‌పర్సన్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. ఈ సందర్భగా గవర్నర్‌ మాట్లాడుతూ ఎస్డీఐ కోఠి బ్రాంచి ఉద్యోగులను అభినందించారు. భారత సైనికులకు అండగా నిలిచే విషయంలో ఎస్బీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని అమిత్‌ జింగ్రాన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement