Thursday, March 28, 2024

Breaking: కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ నేతల ఫిర్యాదు అన్నారు. ఎమ్మెల్యేలు ఎటు పోయారో ఇన్ని రోజులు కాంగ్రెస్ అధ్యక్షుడికి తెలియదా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement