తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ పరిధిలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తహసీల్దార్ రూ.40వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ నివాసంలో సోదాలు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement