Sunday, May 19, 2024

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంగెం త‌హ‌సీల్దార్..

తెలంగాణ రాష్ట్రంలోని హ‌న్మ‌కొండ ప‌రిధిలోని సంగెం త‌హ‌సీల్దార్ రాజేంద్ర‌నాథ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. త‌హ‌సీల్దార్ రూ.40వేలు లంచం తీసుకుంటుండ‌గా అధికారులు ప‌ట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు త‌హ‌సీల్దార్ నివాసంలో సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement