Sunday, April 28, 2024

దేశంలో తగ్గుతున్న మహమ్మారి వ్యాప్తి….కొత్తగా 1,52,734 కేసులు

దేశంలో కరోనా కేసులు అలా అలా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 1,52,734 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 3128 మంది మృతిచెందారు. మరోవైపు గడిచిన 24గంట‌ల్లో 2,38,022మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసులు సంఖ్య 2,80,47,534కి చేరింది. అలాగే 2,56,92,342 మంది మహమ్మారి నుంచి కొలుకున్నారు. అలాగే మొత్తం 3,29,100 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు.ప్రస్తుతం 20,26,092 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement