Friday, May 3, 2024

జనసేనలో చేరిన ప్రముఖ వ్యాపారి రాయిపాటి.. ప్ర‌కాశం జిల్లాలో మ‌రింత‌ ప‌ట్టు!

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి రాయిపాటి ప్రసాద్‌ సోమవారం ఉదయం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ కండువా కప్పి ప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన ప్రసాద్‌ పలు రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement